mt_logo

ఐఎఫ్‌ఎస్ ర్యాంకర్ కాసర్ల రాజును సత్కరించిన మంత్రులు

తెలంగాణ అటవీ కళాశాలలో చదివి తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ…

అట్టహాసంగా మొదలైన కాకతీయ వైభవ సప్తాహం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వరంగల్ లో గురువారం అంగరంగవైభవంగా మొదలయ్యింది. వేడుకల్లో భాగంగా మొదటిరోజు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్…

తెలంగాణలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు

తెలంగాణలో రాగ‌ల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. శుక్ర‌వారం జ‌గిత్యాల‌, రాజన్న సిరిసిల్ల‌, కరీంన‌గ‌ర్‌,…

కాకతీయుల చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహంలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కాక‌తీయ రాజుల చ‌రిత్ర‌ను తెలియ‌జేసే ఫొటో ఎగ్జిబిష‌న్‌ను వ‌రంగ‌ల్‌లో ప్రారంభించారు. అనంత‌రం…

సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టె కంపెనీలే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ని సీఎం కేసీఆర్ అంటారని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.…

త్వరలోనే గ్రూప్ – 4 నోటిఫికేషన్ : మంత్రి హరీష్ రావు

త్వరలో గ్రూప్4 నోటిఫికేషన్ రాబోతున్నదని అందుకు యువతీయువకులంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాబోయే గ్రూప్ 4 నోటిఫికేషన్ కింద…

కాకతీయ సప్తాహంకు విచ్చేసిన కాకతీయ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌

700 ఏండ్ల తర్వాత తన పూర్వీకుల స్వస్థలానికి విచ్చేసిన కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి…

ప్రపంచంలోనే అతిపెద్ద ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ పరిశ్రమ హైదరాబాద్ కు : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంత‌ర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో భారీ పెట్టుబ‌డి పెట్టేందుకు ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణ‌లో…

గ్యాస్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ సెటైర్స్

తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ‘ మహిళలకు మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి…

ఆలయ కమిటీలు వెంటనే దరఖాస్తు చేసుకోండి : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స్య…