తెలంగాణ అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్ఎలను కొనుగోలు చేయాలనే బీజేపీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. బీజేపీ కీలక నేతల అనుయాయుల ద్వారా డబ్బు…
కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు మన్నెగూడలో నిర్వహించిన యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి…
హైదరాబాద్ లోని నాగోల్ ఫ్లైఓవర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి…
డిమాండ్ కు తగిన విధంగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు రైతు అనుకూల విధానాలను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని…
హైదరాబాద్ పౌరుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) కార్యక్రమం కింద రూ.143.58…
మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన జీహెచ్ఎంసీ మొబైల్ షీ టాయిలెట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్లోని ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్…
చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమానికి…