mt_logo

వికటించిన బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర భగ్నం  

తెలంగాణ అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయాలనే బీజేపీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. బీజేపీ  కీలక నేతల  అనుయాయుల ద్వారా డబ్బు…

 స్వరాష్ట్రం ఏర్పడ్డాకే గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు : మంత్రి కేటీఆర్

కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు మన్నెగూడలో నిర్వహించిన యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు షాకిచ్చిన కోర్టు… పీడీ యాక్ట్ సబబే అన్న అడ్వైజరీ కమిటీ

గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. తనపై నమోదు చేసిన…

నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ లోని నాగోల్ ఫ్లైఓవర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి…

మోడీ గారూ… వ్యవసాయ వ్యతిరేక విధానాలు మార్చుకోండి : మంత్రి నిరంజన్ రెడ్డి 

డిమాండ్ కు తగిన విధంగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు రైతు అనుకూల విధానాలను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని…

బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత రాపోలు భాస్కర్… టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం

బీజేపీ సీనియర్ నేత రాపోలు ఆనంద భాస్కర్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ కూడా…

నేడు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ పౌరుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఫ్లైఓవర్‌ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (SRDP) కార్యక్రమం కింద రూ.143.58…

జీహెచ్‌ఎంసీ మొబైల్‌ షీ టాయిలెట్స్

మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన జీహెచ్‌ఎంసీ మొబైల్‌ షీ టాయిలెట్స్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌లోని ఆరు జీహెచ్‌ఎంసీ జోన్లలో వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌…

హైదరాబాద్ లో ‘వెబ్ 3.0’ జాతీయ సదస్సు

న్యూ జెనరేషన్ ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన ‘వెబ్‌ 3.0’ జాతీయ సదస్సు నవంబర్ 3, 4వ తేదీల్లో హైదరాబాద్ లో జరగనుంది. రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని…

చేనేతపై జీఎస్టీ రద్దు పోస్టుకార్డు ఉద్యమానికి విపరీత స్పందన

చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమానికి…