ఖమ్మం లోని లకారం చెరువుపై 11.75 కోట్ల రూపాయలతో నిర్మించిన కేబుల్ వంతెనను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి ప్రారంభించారు.…
సిర్పూర్ లో భారీ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో స్థానిక నాగమ్మ…
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో తెలంగాణ పల్లెలు కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. అంతేకాదు టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండటం గమనార్హం.…
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు విద్యార్థుల్లో, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం కల్పించేందుకు తెలంగాణ పట్టణ క్రీడా పథకం ద్వారా…
కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర…
దళితులు అభివృద్ధి చెందటం కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ…
రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 1,758 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో…
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్కు రేపటితో గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థుల నుండి దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండటం, అప్లికేషన్…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ నేతృత్వంలో పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ…
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్లో నిర్వహించగా… ఈ సందర్భంగా సీఎం కేసీఆర్…