తెలంగాణ పదో తరగతి ఫలితాలను గురువారం ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు…
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కొత్తగా స్కూళ్లలో చేరనున్న విద్యార్థులు అధికంగా ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది తల్లితండ్రులు ప్రైవేట్…
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు –…
అర్హులైన వారందరికీ రైతుబంధు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు…
హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం నమోదయ్యింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో…
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో…
నేడు హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేటివ్ టీహబ్ 2.0 ప్రారంభోత్సవం సందర్భంగా దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.…
రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు…
టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్కు వివరించి, ప్రాంగణం అంతా…