నేడు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లతో అసెంబ్లీ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని కేటీఆర్…
కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. అంబేద్కర్ రాసిన…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను తెలంగాణ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సభ…
జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టగా… సభ…
సీఎం కేసీఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు…
తెలంగాణ, థాయ్లాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై ఒప్పందం కుదిరింది. గురువారం బ్యాంకాక్లో తెలంగాణ ఎఫ్టీసీసీఐ, థాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు.…
హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో రాక్షస పాలన అంతం కావాలంటే…
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొద్ది సేపటి క్రితం మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు చేసి తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షం కారణంగా ఖైరతాబాద్…