mt_logo

వీఆర్ఏ నేతలతో సమావేశమైన మంత్రి కేటీఆర్

నేడు విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లతో అసెంబ్లీ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని కేటీఆర్‌…

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును మించింది లేదు : మంత్రి కేటీఆర్

కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. అంబేద్క‌ర్ రాసిన…

అసెంబ్లీ నుండి ఈటెల రాజేందర్ సస్పెండ్

బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను తెలంగాణ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సభ…

జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టగా… సభ…

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త తెలిపిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని…

దేశానికి తెలంగాణ మార్గదర్శి : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు…

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు…

తెలంగాణ ఎఫ్‌టీసీసీఐ, థాయ్‌లాండ్‌ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

తెలంగాణ, థాయ్‌లాండ్‌ మధ్య వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై ఒప్పందం కుదిరింది. గురువారం బ్యాంకాక్‌లో తెలంగాణ ఎఫ్‌టీసీసీఐ, థాయ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు.…

దేశంలో రాక్షస పాలన అంతానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి : ముక్తకంఠంతో కోరిన టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు

హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. దేశంలో రాక్షస పాలన అంతం కావాలంటే…

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొద్ది సేపటి క్రితం మొదలైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు చేసి తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షం కారణంగా ఖైరతాబాద్…