కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకులు కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీ…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నేటి నుండి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ఈమేరకు…
దసరా పండుగనాడు యావత్తు దేశం తెలంగాణ వైపు చూసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిర్భావించిన టీఆర్ఎస్.. 14 సంవత్సరాలపాటు మరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపించేలా పోరాడి…
దేశానికి తెలంగాణ మాడల్ పాలన అందించేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు ప్రస్థానం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ కేతనం టీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితిగా పునరావిష్కారమై, సబ్బండ వర్ణాల…
తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారానికి నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో…
ఫ్రాన్స్లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్ అయిన ‘మూవ్మెంట్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (మెడెఫ్)’ ప్రతినిధులతో గురువారం హోటల్ తాజ్ కృష్ణలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…
ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్పై అడ్వైజరీ బోర్డు విచారణ ముగిసింది. చర్లపల్లి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను విచారించారు. పోలీసులతో పాటు రాజాసింగ్ కుటుంబసభ్యులు…
అంతర్జాతీయ వైర్లెస్ టెక్నాలజీ సంస్థ సిలికాన్ ల్యాబ్స్…హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. సలార్పురియా సత్వా నాలెడ్జ్ సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన…
రూ.300 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఇండస్ట్రీయల్ పార్కు వద్ద ఏర్పాటు కానున్న ష్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ,…