కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి నేపథ్యంలో డిసెంబర్ 12న (ఆదివారం) ట్యాంక్బండ్ వద్ద సండే-ఫన్డే, పాతబస్తీలో ‘ఏక్ శాం-చార్మినార్ కే నామ్’ వినోద కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు…
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు…
తెలంగాణలో పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్…
రైతుల పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపంచాయతీలో పర్యటించిన…
తెలంగాణకు నూతనంగా నిర్మితమవుతున్న సచివాలయ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి, పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణపు పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని…
ఉద్యోగుల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా సోమవారం కొత్త జిల్లాలు, జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన విధివిధానాలపై సీఎస్ సోమేశ్కుమార్ జీవో…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన 63 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద…
జర్మనీకి చెందిన లైట్ఆటో జీఎంబిహెచ్ అనే కంపెనీ తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండర్, ఐటీ, పరిశ్రమల…
జర్మనీ ప్రభుత్వంతో, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమ్మతంగా ఉందని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని తాజ్కృష్ణ హాటల్లో జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ…
కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా రైతుల గొంతు కోస్తోందని, పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం…