దేశంలోనే తొలి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) తెలంగాణాలో ఏర్పాటైంది. హైదరాబాద్ లోని నానక్రామ్గూడ వద్దగల ఫోనిక్స్ వీకే టవర్స్లో 25 వేల చదరపు…
హైదరాబాద్ మరోసారి పుస్తకాల పండుగకు వేదిక అవనుంది. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన 34వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ శనివారం ఉదయం తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో ప్రారంభం…
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 21న ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలు జరపనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విశిష్ట అతిధిగా హాజరవనున్న ఈ వేడుకల ఏర్పాట్లను…
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో 5 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్…
యువతకు సరైన నైపుణ్యం ఉంటే ఉద్యోగాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోటెలిజంట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, ఎవరైనా డబ్బులు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని రాష్ట్ర…
ప్రముఖ ఐటీ దిగ్గజం జెన్ ప్యాక్ట్ తమ కార్యాలయాన్ని వరంగల్ నగరంలో ప్రారంభించనున్నట్టు తెలిపింది. గురువారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారితో…
హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ సంబంధిత పరిశ్రమలను 2030 నాటికి లక్ష కోట్లకు పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు…
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. బుధవారం…
టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ, మధ్య శ్రేణి ఐటీ సేవల సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్టీఐ).. హైదరాబాద్లో కొత్త డెలివరీ సెంటర్ను…