అర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు బీఅర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో…
కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బట్టబయలైంది అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో…