పరకాల ప్రభాకర్, నలమోతు చక్రవర్తి నడిపే విశాలాంధ్ర మాహాసభ వారి అసలు ఉద్దేశం తెలంగాణపై విషం చిమ్మడమే. తమనెవరూ గమనించట్లేదనుకుని తెలంగాణ నాయకులపై విషం చిమ్మి అడ్డంగా…
– పసునూరు శ్రీధర్ బాబు సీమాంధ్ర నాయకుల్లారా.. దయచేసి ఒక విషయం గమనించండి. తెలంగాణ ప్రజలు విడిపోతామని అంటున్నారు. తమకొక ప్రత్యేక రాష్ట్రం ఇమ్మని ఏమీ అడగడం లేదు.…