సీమాంధ్రలో ఆందోళనలు వెర్రితలలు వేస్తున్నాయి. ఇవ్వాళ విజయనగరం టౌనులో ఉన్న ఒక గురుద్వారా మీద ఆందోళనకారులు దాడిచేసారు. సమైక్య ఆందోళనకారులు గురుద్వారా అద్ద్దాలు మొత్తం పగులగొట్టిండ్రు. ఈ గురుద్వారాలో ఉన్న…
ఫొటో: విజయనగరంలో ఒక వైన్ షాపును లూటీ చేస్తున్న సమైక్య ఉద్యమకారులు — గత రెండు రోజులుగా విజయనగరంలో జరుగుతున్న సంఘటనలు గమనిస్తే “సమైక్య ఉద్యమం” ముసుగులో అరాచక…
సీమాంధ్ర నాయకుల పిచ్చి పీక్ స్టేజికి చేరుకున్నట్టుంది. సీమాంధ్రను ప్రత్యేకమైన దేశమైనా చేయండి లేదా అమెరికాలో 51వ రాష్ట్రమైన చేయండి అంటున్న ఈ తెదేపా నాయకుడి తీరు…
సీమాంధ్రలో అల్లరిమూకలు “సమైక్య ఉద్యమం” ముసుగులో రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులే కాకుండా తమ రాజకీయ ప్రత్యర్ధుల ప్రైవేటు ఆస్తులు కూడా యధేచ్చగా దహనం చేస్తున్నారు. షాపులను లూటీలు…