భద్రాచలం డివిజన్ లోని పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్తామని టీఆర్ఎస్…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఎంతో కీలకమైన రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మార్చి 1 నుండి చట్టంగా మారింది.…
తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ ముద్ర పడనుంది. ఇప్పటికే వాహనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బదులుగా తెలంగాణ నంబర్ ప్లేట్లను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది.…
శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటా…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరుకున్నాక కూడా సీమాంధ్ర నేతలవల్ల తెలంగాణకు మరో అన్యాయం జరిగింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణకు…
టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పీ. మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ…