mt_logo

దిశ సమావేశంలో పాల్గొన్న సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత..

సోమవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా సమన్వయ పర్యవేక్షణ సమావేశం(దిశ) నిర్వహించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన గూగుల్ యాప్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి…

ప్రణబ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి!!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తన తరపున, తెలంగాణ ప్రజల తరపున ప్రణబ్ కు…

మామునూర్ విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి..

మామునూర్ విమానాశ్రయ స్థలాన్ని పచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం సందర్శించారు. మంత్రి ఎర్రబెల్లి వెంట ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ…

దూరదర్శన్, టీ శాట్ ఛానళ్ళ ద్వారా ఆన్ లైన్ క్లాసులు..

సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ విద్య ద్వారా పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.…

కేంద్రం నుండి మరిన్ని నిధులు రాబట్టాలి- ఎర్రబెల్లి

జనగామ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జనగామ జిల్లా కలెక్టరేట్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయితీ రాజ్ శాఖా…

ఖమ్మంలో ఐటీ హబ్ ను సందర్శించిన మంత్రి పువ్వాడ అజయ్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

సెప్టెంబర్ ఒకటి నుండి ఆన్ లైన్ బోధన..

ఫోటో రైటప్: 01&02.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల వివరాలు తెలిపే ఇన్ఫో కార్డ్సు. 3. టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు అందించే సర్వీసు ప్రొవైడర్ల వివరాలు.…

పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలి-కేసీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించాలని, ఇందుకోసం వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు…

కరోనా వచ్చినవారిని వెలివేసినట్లు చూడొద్దు- ఈటెల

ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు, ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు ఎక్కువ భయపడుతున్నారు. ముందుగా ఆ భయాన్ని…

సీఎం కేసీఆర్ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు- పువ్వాడ అజయ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.5.03కోట్లతో 80 డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దుబ్బతండా గ్రామంలో రూ.2.26 కోట్లతో 45 డబుల్ బెడ్…