కరోనా కేసుల కట్టడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచింది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో నమోదైన కేసుల కట్టడిలో ఆన్ని రాష్ట్రాల…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1500 చదరపు అడుగుల…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం…
కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలతా రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి మోతె…
రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సాంకేతిక పరిజ్ణానంతో పరిష్కరించే దిశగా తొలి అడుగులు తెలంగాణ రాష్ట్రంలో పడనున్నాయి. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో త్వరలో అగ్రిహబ్ ఏర్పాటు కాబోతున్నది.…
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితం సమావేశం అయ్యింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు…