mt_logo

దివ్యాంగుల‌కు తెలంగాణ స‌ర్కారు మ‌రో తీపి క‌బురు.. గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కంలో ఐదు శాతం రిజ‌ర్వేష‌న్‌

స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాన‌వీయ పాల‌న అందిస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌కూ సంక్షేమ ఫ‌లాలు అందేలా విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకొంటున్నారు. దివ్యాంగుల్లో ఆత్మ‌స్థెర్యాన్ని నింపేందుకు, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు…

అనాథలకు తెలంగాణ స‌ర్కారు ఆలంబ‌న‌.. భావి భార‌త పౌరుల ర‌క్ష‌ణ‌కు కేసీఆర్ పెద్ద‌పీట‌

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌నాటినుంచీ సీఎం కేసీఆర్ భావి భార‌త పౌరుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. బాల్యం అమూల్యమైన‌ద‌ని.. ఆ వ‌య‌స్సులో వారికి అండ‌గా నిలిస్తే దేశ భవిష్య‌త్తుకు బంగారు…

అన్నాభావ్ సాఠే కు భారతరత్న ఇవ్వాలి : కేంద్రానికి సీఎం కేసీఆర్ డిమాండ్

అన్నాభావ్ సాఠేకు భారత రత్న ప్రకటించాలని  బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. సాఠే 103 వ జయంతి సందర్భంగా  మంగళవారం…

శిశువులకు తల్లిపాలు అందించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది : మంత్రి హరీష్ రావు

ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ…

రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం..: మంత్రి కేటీఆర్‌

వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, నగరంలో మెట్రో భారీ విస్తరణ వంటి అంశాల నేపథ్యంలో ఎక్కడికక్కడ సంబరాలు చేయాలని నిర్ణయం పార్టీ…

466 అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్: ప్లాజా వేదికగా 108, అమ్మఒడి.. మొత్తం 466 వాహనాలు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు కలిసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.…

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు 

జూలై 18 నుంచి 28 వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదలు, వాటివల్ల వచ్చిన నష్టాలను కేబినేట్ అన్ని శాఖలతో విస్తృతంగా…

సేవ్ బీజేపీ.. నిజామాబాద్ క‌మ‌ల‌ద‌ళంలో అసంతృప్త జ్వాల‌లు..ఎంపీ అర్వింద్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న!

ఇప్ప‌టికే లుక‌లుక‌లు.. అంత‌ర్గ‌త విభేదాలు.. గ్రూపు రాజ‌కీయాల‌తో సత‌మ‌త‌మ‌వుతున్న టీబీజేపీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రూపంలో కొత్త త‌ల‌నొప్పి ఎదురైంది. ప‌సుపు బోర్డు పేరుతో రైతుల‌ను రెచ్చ‌గొట్టి…

రైతుభీమా తరహాలో.. కార్మిక బీమా

కార్మికుడి కార్డు రెన్యువల్ పదేళ్లకు పెంపు. లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు బీమా పెంపు. డిజిటల్ కార్డు రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహణ. క్యాంపు కార్యాలయంలో కార్మిక…

నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో దాదాపు 40 నుంచి 50 అంశాల పై చర్చ 

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. రాష్ట్ర కేబినెట్…