జనగామ జిల్లా వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వల్మీడిలో…
విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో…
వానాకాలం పంటల సాగుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా తెలంగాణ రైతాంగానికి అంతరాయం లేకుండా…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఊదుగాలదు.. పీరిలేవదు.. అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారును గద్దెదించి, తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న ఆ…
తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి, విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో…
సంగారెడ్డి: తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు, జిల్లా…
బహదూర్పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ నుండి పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…
భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట చరిత్రనీ, స్వాతంత్య్రం కోసం తమ…