mt_logo

దేవుడు ముందు అందరూ సమానులే అనే విధంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు: మంత్రి హరీష్ రావు

జనగామ జిల్లా వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వల్మీడిలో…

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతాం : మంత్రులు సబిత, తలసాని

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో…

దేశంలో అత్యధిక శాతం వ్యవసాయానికి కరెంటు వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ: మంత్రి సింగిరెడ్డి

వానాకాలం పంటల సాగుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా తెలంగాణ రైతాంగానికి అంతరాయం లేకుండా…

హ‌స్తం అంటే ఢిల్లీకి గులాం.. అధిష్ఠానం వ‌ద్ద మోక‌రిల్ల‌డ‌మే వారి నైజం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఊదుగాల‌దు.. పీరిలేవ‌దు.. అన్న చందంగా త‌యారైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ స‌ర్కారును గ‌ద్దెదించి, తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్న ఆ…

అమెరికా పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి సింగిరెడ్డి

తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి, విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో…

కొల్లూరులో 3500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి: తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ జరిగింది. జీహెచ్ఎంసీ  పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు, జిల్లా…

1700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసిన మంత్రి తలసాని

బహదూర్‌పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ నుండి పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…

సిరిసిల్ల కాంగ్రెస్‌లో నాలుగు స్థంభాలాట..  పోటీ చేసేదెవ‌రో ఇంకా  తేల్చ‌ని హ‌స్తం.. తిర‌స్కరిస్తున్న జ‌నం!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌స్థాయిలోనే కాదు.. జిల్లాస్థాయిల్లో కూడా దిగ‌జారిపోతున్న‌ది. బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించుతాం.. మ‌హామ‌హుల‌ను ఓడిస్తామంటూ బీరాలు పోతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు…

దేశంలో గొరిల్లా గ్లాసులను తయారు చేసే తొలి ప్లాంట్‌కు కేంద్రం కానున్న తెలంగాణ

934 కోట్లతో తన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రఖ్యాత మెటీరియల్ సైన్స్ కంపెనీ కార్నింగ్ తన తయారీ ప్లాంట్ ద్వారా మొబైల్…

ప్రాచీన కాలంలోనే ప్రపంచానికి భారతదేశం మార్గదర్శిగా నిలచింది: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్

భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట చరిత్రనీ,  స్వాతంత్య్రం  కోసం తమ…