సంక్రాంతి తర్వాత 99% ఉద్యోగులంతా సంతోషపడేలా, ఉద్యోగుల ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా, వారు ఊహిస్తున్న పద్ధతిలోనే పదవ పీఆర్సీ ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.…
వివిధ జిల్లాలనుండి హైదరాబాద్ కు పొట్ట చేత పట్టుకుని వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇండ్లు నిర్మించుకుని నివాసముంటున్న పేదల స్థలాలకు ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయాలని…
ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కాకతీయ ఉత్సవాలను రూ. 25 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. వేల…
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ ను రాజధానికి ధీటుగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి మంజూరయ్యే యూనివర్సిటీలు, సంస్థలు వరంగల్ కు కూడా తరలిస్తామని ముఖ్యమంత్రి కే…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో వరంగల్ కు బయలుదేరి వెళ్ళారు.…
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్(టీఎస్టీసీసీ) చైర్మన్ గా టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో…
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సుమారు 18,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని, ఇందులో భాగంగా నాలుగువేల నుండి ఐదువేల కోట్ల…
పీపుల్స్ ప్లాజాలో జరిగిన డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ…
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రం పనులను సీఎం కేసీఆర్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,…