mt_logo

66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభం

హైటెక్స్ లో ఈరోజు 66వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఉపముఖ్యమంత్రి రాజయ్య, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పారిశ్రామిక శాఖ మంత్రి జూపల్లి…

అమ్మహస్తం పథకం స్థానంలో మరో పథకం..

ప్రస్తుతం ఉన్న అమ్మహస్తం పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం రూ.185 కే తొమ్మిది వస్తువులు అంటూ ప్రవేశపెట్టిన…

సగం డ్యాం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కార్!

నీళ్ళు దోచుకోవడంలో ఇన్నాళ్ళూ చాటుమాటుగా వ్యవహరించిన ఏపీ సర్కార్ ఇప్పుడు బహిరంగంగానే కృష్ణ నీళ్లన్నీ మరల్చుకునే కుట్రలు చేస్తుంది. నాగార్జున సాగర్ కుడి కాల్వను, మొత్తం ఉన్న…

స్వైన్ ఫ్లూపై సీఎం సమరభేరి..

రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాల్లో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు…

వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ఆమోదం తెలిపిన సీఎం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆమోదం తెలిపిన ఈ…

సాగర్ డ్యాంపై ఎస్ఈని అడ్డుకున్న టీడీపీ, వైసీపీ నేతలు!

రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, నిబంధనల ప్రకారమే తెలంగాణ అధికార యంత్రాగం వ్యవహరిస్తున్నప్పటికీ కృష్ణా జలాలపై ఆంధ్రా పార్టీల నేతలు, ఇంజినీర్లు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. లెక్కలు పక్కాగా…

స్వైన్ ఫ్లూపై ఎలాంటి భయాందోళనలు వద్దు..

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయం సీ బ్లాకులో మంత్రులతో అత్యవసర సమావేశం…

కాకా సంస్మరణ సభకు హాజరైన సీఎం కేసీఆర్..

నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి(కాకా) సంస్మరణ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరై పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

వినాయక నిమజ్జనంలా నిర్వహిస్తాం – హరీష్ రావు

మిషన్ కాకతీయను ఒక ప్రజా ఉద్యమంలా మలుస్తామని, ఊరి పండుగలా పూడిక తీసే కార్యక్రమం ఉంటుందని, ఇంకా చెప్పాలంటే గణేష్ నిమజ్జనంలా గ్రామంలోని చిన్నాపెద్దా అంతా పాల్గొనేలా…

నల్లగొండ జిల్లాకు దక్కనున్న ఎయిమ్స్..

నల్లగొండ జిల్లా బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం బీబీనగర్ నిమ్స్ ను ముఖ్యమంత్రి…