రాష్ట్రంలోని పేదవారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టి ఇవ్వాల్సిందేనని, దీనికోసం ఎంత ఖర్చు అయినా వెనక్కు తగ్గేదిలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.…
ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్ సమావేశంలో ఆస్పత్రి…
హైదరాబాద్ లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కు మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులు విచ్చేసి మహంకాళి…
వికలాంగుల పిలుపు మాసపత్రిక ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతిలో ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ…
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్ గడ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమణ్…
జూదానికి ఎలాగైతే అడ్డుకట్ట వేశామో అదే రీతిలో గుడుంబాను కూడా నామరూపాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. గుడుంబాను అరికట్టే విషయంలో ఎక్సైజ్…
By: టంకశాల అశోక్ హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేవటం ఎన్టీఆర్ నేర్పారని, అంతకు ముందు వారు పొద్దునే లేచేవారు కాదని చంద్రబాబు వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యపడదగింది లేదు. ఆయనతో పాటు…