mt_logo

రెండేళ్లలో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ పూర్తిచేయాలి- సీఎం కేసీఆర్

గోదావరి నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు…

పెండింగ్ ప్రాజెక్టులకు లైన్ క్లియర్..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 10వేల కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తికావస్తున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికల్లా…

స్త్రీనిధి(శ్రీనిధి) బ్యాంకులో రూ.165 కోట్లు జమ- కేటీఆర్

సూక్ష్మ రుణాలు ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపర్చుకోవాలని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సూచించారు. కూకట్ పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన స్త్రీనిధి(శ్రీనిధి)…

గుడుంబాపై ఉక్కుపాదం మోపుతున్న వరంగల్ గ్రామస్తులు..

సమాజాన్ని పట్టిపీడిస్తున్న గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఓరుగల్లు పల్లెలు సిద్ధమయ్యాయి. అధికారుల సహకారంతో నాలుగు నెలల్లో 265 గ్రామాల్లో గుడుంబా నిషేధం అమలుచేస్తున్నారు. దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి…

8వేల విద్యావాలంటీర్ల భర్తీ!

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం మంగళవారం…

కిషన్ రెడ్డి బాబు పక్షమా? ప్రజల పక్షమా?- హరీష్ రావు

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధర్నా చేయాల్సింది వరంగల్ లోకాదని, నిధులకోసం ఢిల్లీ యాత్ర చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల…

మైసూర్ గార్డెన్ తరహాలో థీమ్ పార్క్!

యాదగిరిగుట్ట అభివృద్ధి, గుడి చుట్టుపక్కల ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దటం కోసం తయారైన డిజైన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. యాదగిరిగుట్టపై సుమారు…

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ సిలబస్ విడుదల!

గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సిలబస్ విడుదల చేసింది. సిలబస్ విడుదల సందర్భంగా కమిషన్ చైర్మన్…

హిటాచి గ్లోబల్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు గచ్చిబౌలిలో హిటాచి సొల్యూషన్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్…

సెప్టెంబర్ 8నుండి 15వరకు సీఎం చైనా పర్యటన..

చైనాలో సెప్టెంబర్ 8నుండి 15వరకు జరిగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ పెట్టుబడులు సాధించడమే…