mt_logo

ప్రజలు సహకరిస్తారనే సీఎం కేసీఆర్ శపథం..

మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల సమీపంలోని నాగసాల గ్రామ శివారులో రూ. 5,953 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎల్లూరు సెగ్మెంట్ వాటర్ గ్రిడ్ పథకానికి బుధవారం రాష్ట్ర…

సెప్టెంబర్ 17 డిమాండ్: ముందూ వెనక..

By: సవాల్‌రెడ్డి మరి.. తెలంగాణకు ఒక స్వాతంత్య్ర దినం వంటి పర్వదినం అక్కరలేదా? తప్పనిసరిగా కావాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున తెలంగాణ ఇంకా రాజరిక నియంతృత్వంలోనే…

బ్యాంకర్లపై మండిపడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డి!

రైతులు కరువుతో బాధపడుతుంటే బ్యాంకర్లు రుణమాఫీ విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచిదికాదని, రైతులనుండి ఎలాంటి వడ్డీ వసూలు చేయొద్దని వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి…

కలిసి పనిచేద్దాం.. కలిసి ఎదుగుదాం..

చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం హాంకాంగ్ లోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం…

గత పాలకుల వల్లే రైతు ఆత్మహత్యలు- కర్నె ప్రభాకర్

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడం వల్లే వర్షాభావ పరిస్థితుల సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు ఆత్మహత్యల పాపం గత పాలకులదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తీవ్రస్థాయిలో…

గ్రామాలను దత్తత తీసుకుంటున్న పలువురు ఐపీఎస్‌లు!

సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రామజ్యోతి పథకంలో భాగంగా పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో పలువురు ఐపీఎస్ లు గ్రామాలను దత్తత…

వరంగల్ ఉపఎన్నికలో పోటీ చేయనని స్పష్టం చేసిన గద్దర్!

వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేయనని, ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. వామపక్షాలు తనను ఎలాంటి నిర్దిష్టమైన విధానం, ప్రణాళిక లేకుండానే…

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం- కడియం శ్రీహరి

రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కరువుతో సహా వ్యవసాయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సర్కార్ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రైతులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం…

జెడ్‌టీఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ చర్చలు..

షెన్‌జాన్ నగర పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమావేశమై తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు.…

జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏసీబీ డీజీ ఏకే…