రాష్ట్ర విభజన సమయంలోనూ నీటిపారుదల అభివృద్ధి శాఖలో అక్రమ పదోన్నతుల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి పదోన్నతులు ఉండరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సీమాంధ్ర అధికారులు కొందరు…
రాజకీయ నాయకులు ఎన్ని ప్రలోభాలు చూపినా ప్రజలు టీఆర్ఎస్ వైపే నిలిచారని, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే అని టీఆర్ఎస్ హుజూరాబాద్…
సోమవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలను దక్కించుకుని గతంలోకంటే మెరుగైన స్థానంలో ఉంది. గతంలో కొన్ని జిల్లాలకే పరిమితమైన…
త్వరలో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరగబోతున్నదని తెలిసీ రోజురోజుకీ సీమాంధ్రులు చేసే కుట్రలకు అంతులేకుండా పోతుంది. ఇన్నాళ్ళూ ప్రాంతం పేరు చెప్పి తెలంగాణలో పెత్తనం చేసిన సీమాంధ్రులు…
తెలంగాణలో తీవ్రమైన కరెంటు కోతలు రానున్నాయని వస్తున్న వార్తలను విద్యుత్ రంగ నిపుణులు ఖండిస్తూ రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు మేలుజరగనుందని, ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని విద్యుత్…
త్వరలో రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్…