mt_logo

ఢిల్లీ వెళ్లనున్న ఐటీ శాఖామంత్రి కేటీఆర్

నిర్మల్ భారత్ అభియాన్, జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, ఐటీ ప్రాజెక్టుల నిర్వహణపై వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నుండి రెండు రోజులపాటు కేంద్రప్రభుత్వం నిర్వహించనున్న…

నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఐదురోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బ్రాండ్ తెలంగాణ నినాదంతో తెలంగాణకు అంతర్జాతీయ పేరుప్రఖ్యాతులు కల్పించే…

బీబీనగర్ నిమ్స్ త్వరలో ప్రారంభం – టీ రాజయ్య

శుక్రవారం నల్గొండ జిల్లా భువనగిరి ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం డిప్యూటీ సీఎం టీ రాజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి…

బ్రాండ్ హైదరాబాద్ తెలంగాణ

-సింగపూర్ స్ఫూర్తిగా సత్వర అభివృద్ధి -పెట్టుబడికి తొలి ఎంపికగా తెలంగాణ -5 లక్షల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ .. జీరో కరప్షన్ మా ప్రభుత్వ నినాదం -ఒక్క సమావేశంతో…

ముఖ్యమంత్రికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి – రాజ్ నాథ్ సింగ్

రాష్ట్రాల అధికారాలు కాజేయాలనే కోరిక కేంద్రానికి లేదని, మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా సంపూర్ణ అధికారాలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి…

ఈనెల 24న జరగనున్న ఎయిర్‌టెల్ మారథాన్ రన్

వచ్చే ఆదివారం 24 వ తేదీన నిర్వహించనున్న మారథాన్ రేస్ సన్నాహక సమావేశం గురువారం మాదాపూర్ లోని లెమన్ ట్రీ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఉద్యమంలో కష్టపడ్డవారందరికీ కేసీఆర్ న్యాయం చేస్తారు – కర్నె ప్రభాకర్

గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కర్నె ప్రభాకర్ కు ఆత్మీయసర్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి కార్యకర్తలు…

పెట్టుబడులతో రండి

-సౌకర్యాల కల్పన బాధ్యత మాది -సింగపూర్ పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ పిలుపు -మాది ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం -పరిశ్రమల కోసం ల్యాండ్ బ్యాంక్ సిద్ధం -జీరో కరప్షన్,…

ఇది ప్రజాస్వామిక విప్లవం

By: కట్టా శేఖర్ రెడ్డి తెలంగాణ ఒక గుణాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏ సమాజంలోనైనా విప్లవాత్మకమైన మార్పులు తేగలిగినవి తాగునీరు, సాగునీరు, కరెంటు, భూమి పంపిణీ,…

టీఆర్ఎస్ పార్టీలో చేరిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి..

బుధవారం తెలంగాణ భవన్ లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు…