ఆకలితో ఉన్నవారి కడుపునింపే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ చేపట్టిన ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమానికి దాతల నుండి విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటివరకు సుమారు 40వేల ఫుడ్ ప్యాకెట్లు…
పౌరసరఫరాల సంస్థకు చెందిన 170 మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో పనిచేస్తున్న స్వీపర్లకు మానవతా దృక్పథంతో జీతాలను పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి…
టీఎస్పీఎస్సీ మంగళవారం ఒక్కరోజే అత్యధిక ఫలితాలు విడుదల చేసి రికార్డ్ సృష్టించింది. టీచర్ రిక్రూట్ మెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించి 2,528 ఉద్యోగాల భర్తీకి తుది…
అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకురానుంది. కేంద్రాల్లో సరుకుల పంపిణీలో లోపాలు లేకుండా ఉండేందుకు ఆన్ లైన్ విధానం అమలుచేయనుంది. ఈమేరకు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి, నీటిపారుదల శాఖ బాధ్యులు స్మితా సబర్వాల్ ఈరోజు ములుగు…
దళిత వర్గాలు ఆర్ధికంగా, సామాజికంగా ప్రగతి సాధించేందుకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధానమని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఇందుకు అనుగుణంగా దళిత యువత ఆర్ధికప్రగతికి…
సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ తో కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్…
టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఈరోజు లోక్ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అద్భుతమైనదని, తమ పార్టీ మళ్ళీ విజయం సాధించడంలో రైతుబంధు…
జీహెచ్ఎంసీ పాలకమండలి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో…
టీఆర్ఎస్ కువైట్ పూర్తిస్థాయి కమిటీని ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం ప్రకటించారు. కువైట్ తాత్కాలిక కమిటీ ఇన్నాళ్లూ నిర్వహించిన పార్టీ కార్యక్రమాలను ఆయన అభినందించారు. మిషన్…