ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కేబినెట్ విస్తరణపై సీఎం కేసీఆర్ ఇవాళ రాజ్…
పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు…
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అనేకమంది జవాన్లు మృతి చెందడంతో పాటు చాలామంది తీవ్ర…
గ్రేటర్ హైదరాబాద్ కు తాజాగా స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దుర్గాశంకర్ మిశ్రా ఈ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్…
జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ ఈరోజు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్…
ఎప్పుడూ ఏదో ఒక కొత్త నాటకానికి తెరలేపి, జనాన్ని మెప్పించాలని విఫలయత్నం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అన్నివిధాలా విఫలమైన బాబుకు లోక్సభ,…
మిషన్ భగీరథ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా అమలుచేసే దిశగా తెలంగాణ మిషన్ భగీరథ అధికారులు సిద్దమవుతున్నారు. తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందిపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రవేశపెట్టిన…
మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే దిశగా తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో…
ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్ట్ అయిన 16 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవరి 26 లోగా దేశం విడిచి వెళ్లేందుకు కోర్టు…
ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు, ప్రకటనల కోసం డబ్బులను వృధాగా ఖర్చు చేయొద్దని…