ఈనెల 11, 12 తేదీల్లో జరగాల్సిన టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభలను హుదూద్ తుఫాను కారణంగా వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ…
-మెట్రోపొలిస్ సదస్సులో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ.. -సదస్సు విజయవంతంపై సీఎం కేసీఆర్కు అభినందనలు -ఆర్థికాభివృద్ధి వ్యవస్థకు నగరాలే ఇంజిన్ -పట్టణీకరణను అల్లుకుంటున్న సవాళ్లు -పటిష్ఠమైన సుపరిపాలనతోనే పరిష్కారం -పరిశుభ్ర…
మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి బేగంపేట ఎయిర్ పోర్టులో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. హైటెక్స్ లో…
గత కొన్ని రోజులుగా టీడీపీని వీడి గులాబీ గూటికి చేరుతారని భావిస్తున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ తో ఈరోజు…
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు గతంలో ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. షేక్…
అంతర్జాతీయ మేయర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం గం.2.45ని.లకు హైదరాబాద్…
బుధవారం మెట్రో పొలిస్ సదస్సులో జరిగిన రీడిఫైనింగ్ అర్బన్ ఎజెండా-బిగ్ డేటా- బిగ్ ఐడియాస్-బిగ్ చాలెంజెస్ అనే అంశంపై ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా…
హైదరాబాద్ ను త్వరలోనే డిజిటల్ నగరంగా మారుస్తామని, నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న మెట్రో పొలిస్ సదస్సుకు…