mt_logo

“ఆ 42 రోజులు” పుస్తకావిష్కరణ

చారిత్రాత్మక సకల జనుల సమ్మెపై తెలంగాణ రచయితల వేదిక సంకలనం చేసిన “ఆ 42 రోజులు” పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ఎన్.జీ.వో నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం పల్లె రవి కుమార్, తెరవే నుండి జూలూరి గౌరీ శంకర్, ప్రజా ఫ్రంట్ నేత వేద్ కుమార్, డాక్టర్ మధుసూధన్ రెడ్డి, రసమయి బాల్ కిషన్, డాట్స్ కన్వీనర్ నర్సయ్య గౌడ్, ఇతర తెలంగాణ ఉద్యమకారులు

Photo: Naresh Raj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *