తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తమ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఆమోదం పొందేలా చేస్తుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. (more…)
గురువారం తనను కలిసిన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా పలువురు జేఏసీ నేతలతో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ సమావేశమయ్యారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ…
ఏ బిల్లుకు లభించని మెజారిటీ సభ్యుల మద్దతు తెలంగాణ బిల్లుకు లభించగలదని, పార్లమెంటు చరిత్రలోనే తెలంగాణ బిల్లు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. (more…)
తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి రోజుకో కుట్ర చేస్తున్న సీమాంధ్ర నేతలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం రకరకాల వ్యూహాలు చేస్తుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో…
ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా తెలంగాణ వాదులపై ఆంధ్రా నేతలు జులుం ప్రదర్శించారు. ఆంధ్రాభవన్ గా ప్రసిద్ధికెక్కిన ఏపీ భవన్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులూ తెలంగాణ మంత్రులపై…
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని, సాధ్యమైనంత త్వరగా తెలంగాణ అంశం తేల్చివేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. (more…)