నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి(కాకా) సంస్మరణ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరై పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…
మిషన్ కాకతీయను ఒక ప్రజా ఉద్యమంలా మలుస్తామని, ఊరి పండుగలా పూడిక తీసే కార్యక్రమం ఉంటుందని, ఇంకా చెప్పాలంటే గణేష్ నిమజ్జనంలా గ్రామంలోని చిన్నాపెద్దా అంతా పాల్గొనేలా…
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులు బీరేంద్రసింగ్, సంతోష్ గంగ్వార్, బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరిలను కలిసి వివిధ అంశాలపై చర్చలు జరిపారు.…
సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ…
By: కట్టా శేఖర్రెడ్డి తెలంగాణ నాయకత్వాన్ని పలుచన చేయడానికి, ప్రజల ముందు విలన్లుగా నిలబెట్టడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు చేసిన ప్రయత్నమే ఇంకా ఇక్కడ కొందరు కొనసాగిస్తున్నారు.…
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సచివాలయంలో ఈరోజు వాటర్ గ్రిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా వాటర్ గ్రిడ్ టెండర్లు పిలవాలని, ఇందుకు సంబంధించిన…
ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వమే మొత్తం డబ్బు ఇస్తుందని, ఎవరూ ఒక్క రూపాయికూడా ఇచ్చే పనిలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత…
సచివాలయంలో మిషన్ కాకతీయపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, డీఈలు, ఈఈలతో మంత్రి…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా జారీ అయ్యే ఉద్యోగాలకు సంబంధించి జరిగే పరీక్షలలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిలబస్ లో కూడా స్వల్ప మార్పులే…