ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం లక్నో చేరుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో మంత్రి సమావేశం అయ్యారు. వాటర్ గ్రిడ్…
బుధవారం గ్రాండ్ కాకతీయలో ఏర్పాటుచేసిన దివంగత ఉపముఖ్యమంత్రి జేవీ నర్సింగరావు శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం…
సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడటంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటు…
బంగారు బతుకమ్మలను ఎత్తుదాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం.. ఇదే మన నినాదమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ…
సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాలతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేశారు. రైతు భరోసా యాత్ర పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయ యాత్రలు చేయడం…
నల్గొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్…
రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచాల్సింది పోయి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలన్న రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఐటీ, పంచాయితీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవురోజు బంద్…
తెలంగాణలోని సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులకు అదనపు చెల్లింపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో నంబర్ 146 ను జారీ చేసింది. రానున్న ఏడాది కాలంలో పది…
గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి దాదాపు రెండుగంటలకుపైగా ప్రసంగించారు. ఈ…