పౌరసరఫరాల సంస్థకు చెందిన 170 మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో పనిచేస్తున్న స్వీపర్లకు మానవతా దృక్పథంతో జీతాలను పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి…
ఉమ్మడి రాష్ట్రంలో అన్నివిధాల దగాకు గురై, వ్యవసాయం గిట్టుబాటుగాక, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడుపోతుందో తెలియని దుస్థితిలో మోటార్లు కాలిపోయి, చెరువులు పూడిపోయి, నీరు ఇంకిపోయి దిక్కుతోచని…
వీసా గడువు ముగిసినా దాదాపు ఆరువందలమంది అమెరికాలో నివసించేందుకు సహకరించిన ఎనిమిది మంది తెలుగు విద్యార్ధులను మిచిగాన్ పోలీసులు మంగళ, బుధవారాల్లో అరెస్ట్ చేశారు. స్వయంగా అమెరికా…
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గెలుచుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు దేశం నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎన్నారై సెల్…