mt_logo

మూసీ నది మీద 55 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్

ఆగస్టు 15న సోలార్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవం  త్వరలో మల్లంపేట్ వద్ద 21వ ఇంటర్ చేంజ్                                            రూ.10 వేల కోట్లతో మూసిపై ఎక్స్ప్రెస్ స్కై వే ప్రతిపాదన…

బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయం

పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన  తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. ప్రపంచ స్థాయి ప్రశంసలు అందుతున్నాయి కాంగ్రెస్,బీజేపీ వల్ల పేదలకు…

టీ-డయాగ్నస్టిక్స్‌లో నేటి నుంచి 134 టెస్టులు ఉచితం

తెలంగాణ డయాగ్నస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ మోడ్ లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అన్ని…

సెప్టెంబరు 2023 నాటికి 100% మురుగు నీటి శుద్ధి 

విచ్చలవిడిగా వెలువడుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వస్తున్న మురుగునీటి శుద్ధిలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (STPs) అత్యంత కీలకం. వంద శాతం మురుగు నీటిని శుద్ధి…

పోడు గోడుకు వీడ్కోలు : మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం బంజారాహిల్స్ లో బంజారా భవన్ కొత్తగూడెంలో గిరిజనులకు శుక్రవారం రోజు పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభించిన మంత్రి హరీష్…

ఓ అన్నగా ఆడబిడ్డ ఆతిథ్యం స్వీకరించిన మంత్రి కేటీఆర్ 

-తొలిసారిగా తన ఇంటికి వచ్చిన కేటీఆర్ కు బట్టలు పెట్టి సత్కరించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఓ అన్నగా ఆడబిడ్డ ఆతిధ్యం స్వీకరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర…

తెలంగాణ‌లో రైల్వే క్రాసింగ్‌లు ఇక సుర‌క్షితం.. రైలు ప్ర‌మాదాల నివార‌ణ‌కు రాష్ట్ర స‌ర్కారు చెక్‌

రైల్వే క్రాసింగ్ అంటేనే ప్రాణ భ‌యం.. మాన‌వ‌ర‌హిత క్రాసింగ్‌ల‌తో నిత్యం ప్ర‌మాదాలే. వీటివ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ జామ్‌లు దీనికి అద‌నం. ఆ మార్గాల్లో వెళ్లేవారికి…

కేసీఆర్‌లో కుమ్రం భీంను చూస్తున్నం.. పోడు పంపిణీతో భీం క‌ల‌నెర‌వేరింది

-కుమ్రంభీం మ‌నుమ‌డు సోనేరావు ఆనందం కొమురం భీం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఆదిలాబాద్ అడవుల్లో గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి…

నేడే పోడుకు ప‌ట్టాభిషేకం.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో ఆదివాసీల ద‌శాబ్దాల క‌ల సాకారం

కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో పోడు ప‌ట్టాలు పంపిణీ చేయ‌నున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ జ‌ల్‌.. జంగ‌ల్‌..జ‌మీన్ అని భూ హ‌క్కుల కోసం పోరాడిన‌ గోండు వీరుడు కుమ్రంభీం గ‌డ్డ అది.…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అద్భుతమని కొనియాడిన మరాఠీలు 

 ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపురం విఠలేశ్వరుడికి…