mt_logo

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు గుడ్ న్యూస్ చెప్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్…

2001లో ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సీఎం కేసీఆర్

నిజామాబాద్: సీఎం కేసీఆర్  2001 లో ఇచ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకున్నారని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.  గురువారం…

చెట్లను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత

సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది హరితహారం గొప్ప కార్యక్రమం వేల్పూర్: సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన  మొదటి విడత హరితహారం…

వార్డు కార్యాలయ వ్యవస్థను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – మంత్రి కేటీఆర్

గత నెల జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థ పైన పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్…

రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు,…

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ వార్షిక నివేదిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పదేళ్ల నివేదిక విడుదల

మంత్రి కేటీ రామారావు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ యొక్క వార్షిక నివేదిక 2022-23 మరియు అర్బన్ తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పదేళ్ల (2014-2023) నివేదికను బుధవారం…

సెల్లాంటిస్‌ డిజిటల్‌ హబ్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో సెల్లాంటిస్‌ డిజిటల్‌ హబ్‌ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ.. ఆటోమొబైల్‌ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్‌ ఓరియెంటెడ్‌ డిజైన్స్‌ ద్వారా…

ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉంది : మంత్రి కేటీఆర్‌

ట్యాలెంట్‌ ఉన్న పిల్లలకు తెలంగాణాలో  కొరతలేదని, ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉంది, రిసోర్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా హైదరాబాద్‌ ఎదిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలో…

కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా..? : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా..? అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ వచ్చి కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి అన్నాడు, ఖర్చు పెట్టింది 80 వేల…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ మిషన్ భగీరథ: ప్రొబేషనరీ ఐఏఎస్‌ల బృందం

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మానసపుత్రికగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెకు ఈ పథకం ద్వారా పైపు…