భీష్మ శపథాన్ని నిలబెట్టుకుని.. కృష్ణమ్మ వరంతో పాలమూరు కష్టాలు తీరుస్తున్న తెలంగాణ శిల్పి సీఎం కేసీఆర్
పాలమూరు కష్టాలు తీరినట్లే అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి…
