mt_logo

తెలంగాణ‌లో చేతివృత్తుల‌కు ఉదారంగా రూ.లక్ష సాయం.. విశ్వ‌క‌ర్మ‌ల‌కు కేంద్రం అప్పుగా ఆర్థిక సాయం!

స‌మైక్య పాల‌న‌లో పాల‌కుల ప‌ట్టింపులేమితో కునారిళ్లిన కులవృత్తుల‌కు స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. స‌రికొత్త ప‌థ‌కాల‌తో వారి జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా, బీసీ, చేతివృత్తిదారుల‌కు…

వ్యవసాయంలో తెలంగాణ సాధించిన విజయాలను అయోవా గవర్నర్‌కు వివరించిన మంత్రి సింగిరెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్…

సాయి చంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారు: దాసోజు శ్రవణ్

ముఖ్యమంత్రి కేసీఆర్ సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా…

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు 30% వేతనాలు పెంపు

తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది. ఈ…

నిరంతరంగా కొనసాగుతున్న బీసీ బంధు ఆర్థిక సాయం

–ప్రతి నెల నియోజకవర్గానికి 300 మందికి చొప్పున అందజేత నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ బీసీ కులవృత్తులలో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల…

తెలంగాణ గ‌ల్లీల్లో ఢిల్లీ పార్టీలు చుల‌క‌న‌.. ఖ‌ర్గే, అమిత్ షా మీటింగ్‌లు అట్ట‌ర్‌ఫ్లాప్‌.. నైరాశ్యంలో కాంగ్రెస్, బీజేపీ

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాలేదు.. నోటిఫికేష‌న్ ఇంకా రానే లేదు.. అయినా బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ గెలుపు గుర్రాల జాబితాను ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో…

నిన్న సిరిసిల్ల‌.. నేడు నిజామాబాద్‌.. ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న బీజేపీ నాయ‌కుల లీల‌లు!

బీజేపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అని  కాషాయ నాయ‌కులు చెప్పుకొంటారు. తామే ధ‌ర్మ ప‌రిర‌క్షకుల‌మ‌ని ఊద‌ర‌గొడుతుంటారు.  జై శ్రీరాం అంటూ రాముడి స‌త్య‌ప్ర‌వ‌ర్త‌న‌కు తాము బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌మ‌ని…

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ఎన్నికల నామినేషన్‌కు పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చిన ముఖరా(కే) గ్రామస్తులు

ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్‌కి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు సేకరించి విరాళంగా ఇచ్చారు ముఖరా(కే) గ్రామానికి చెందిన 100…

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.…

తెలంగాణ ఐటీ విజయ ప్రస్థానం – రూ. 2.41 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు

సీఎం కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దాదాపు 1500 ఐటీ, ఐ.టీ.ఈ.ఎస్ కంపెనీలకు నిలయంగా మారింది.…