పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును ట్రిబ్యూనల్ కొట్టివేయడం పాలమూరు విజయం: మంత్రి సింగిరెడ్డి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును కృష్ణా ట్రిబ్యూనల్ కొట్టివేయడం పట్ల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది…