mt_logo

స్థానిక సంస్థల బిల్లులో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం

ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టనున్న స్థానిక సంస్థల సవరణ బిల్లుపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభలో తీసుకువచ్చిన బిల్లులలో ఎక్కడా కూడా బీసీలకు 42 శాతం…

ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచిన ఘనత కేసీఆర్‌దే: బీడీఎల్ నాయకులతో కేటీఆర్

తెలంగాణ భవన్‌‌లో బీడీఎల్ నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమిలో కుంగిపోకూడదు, గెలుపులో పొంగిపోకూడదు…

బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు.. సర్పంచులకు చెల్లించడం లేదు: అసెంబ్లీలో హరీష్ రావు

సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. సర్పంచులకు రూ. 690 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి…

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మరో పోరాటం: నందిని సిధారెడ్డిని కలిసిన కేటీఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.నందిని…

బతుకమ్మను అవమానించిన కాంగ్రెస్ నాయకులకు రేవంత్ ఏం శిక్ష వేస్తారు?: కవిత

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ, కించపరుచుతూ మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

8 మంది బీజేపీ ఎంపీలు బయ్యారం ఉక్కు పరిశ్రమపై స్పందించకపోవడం శోచనీయం: కవిత

బయ్యారంలో వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి…

RBI’s latest report highlights Telangana’s remarkable progress under KCR’s rule 

In just over a decade since its formation, Telangana has emerged as a beacon of progress and development, setting benchmarks…

KCR left an indelible mark on agriculture: KTR quotes RBI’s handbook of statistics

Telangana has emerged as an agricultural powerhouse, showcasing remarkable achievements over the past nine and a half years under the…

తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసింది. సాంస్కృతిక…

హంతకులే సంతాపం చెప్పినట్లు తెలంగాణ తల్లిపైన కూడా కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది: కేటీఆర్

మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…