mt_logo

తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధానిని ఇక్కడి  ప్రజలు నమ్మరు : మంత్రి కేటీఆర్

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధానిని ఇక్కడి  ప్రజలు…

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి

సాయి చంద్ సతీమణి రజనీకి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారని  మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో…

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి భేష్ : సింగపూర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ B.…

కాళేశ్వ‌ర గంగ ప‌రుగులు.. రంగనాయకసాగర్‌కు తరలుతున్న జలాలు..

తెలంగాణ‌లో కాలంకాకున్నా ఒక్క ఎక‌రా కూడా ఎండ‌కుండా రాష్ట్ర స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో ఆవిష్కృత‌మైన కాళేశ్వ‌రం నుంచి జ‌లాలు మన భూముల‌ను త‌డుపుకొనేందుకు…

పెండింగ్‌లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది : సీఎస్ శాంతికుమారి

రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో సీఎస్ శాంతికుమారి భేటీ  సమస్యలు వివరించిన ప్రతినిధులు  హైదరాబాద్: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ…

Telangana, only state to distribute podu land to tribals without any hitch: KTR

Minister Mr KT Rama Rao has said it was the Telangana state that successfully distributed podu land to the tribals.…

Telangana govt released Rs. 304 crores for crop damage compensation

The State government has released an amount of Rs. 304 crores towards the crop damage compensation. The hailstorms and untimely…

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశమే ఆశ్చర్యపోతుంది: మంత్రి కేటీఆర్

దళిత బంధు పథకానికి  రెండో విడుతగా రూ.17 వేల 700 కోట్లు వేములవాడ నియోజకవర్గంలో 2,859.34 ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ,…

రైతు బంధు మరియు రైతు బీమా పథకాలు కావాలి… తమిళనాడు రైతుల డిమాండ్‌

రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నదని.  రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే…

చెట్లను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత

సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది హరితహారం గొప్ప కార్యక్రమం వేల్పూర్: సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన  మొదటి విడత హరితహారం…