mt_logo

శిశువులకు తల్లిపాలు అందించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది : మంత్రి హరీష్ రావు

ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ…

రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం..: మంత్రి కేటీఆర్‌

వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, నగరంలో మెట్రో భారీ విస్తరణ వంటి అంశాల నేపథ్యంలో ఎక్కడికక్కడ సంబరాలు చేయాలని నిర్ణయం పార్టీ…

Netizens hail Telangana govt’s decision to expand Hyderabad Metro Rail network

Many netizens have hailed the Telangana cabinet’s decision to expand the metro rail connectivity across Hyderabad connecting the outskirts and…

466 అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్: ప్లాజా వేదికగా 108, అమ్మఒడి.. మొత్తం 466 వాహనాలు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు కలిసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.…

సేవ్ బీజేపీ.. నిజామాబాద్ క‌మ‌ల‌ద‌ళంలో అసంతృప్త జ్వాల‌లు..ఎంపీ అర్వింద్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న!

ఇప్ప‌టికే లుక‌లుక‌లు.. అంత‌ర్గ‌త విభేదాలు.. గ్రూపు రాజ‌కీయాల‌తో సత‌మ‌త‌మ‌వుతున్న టీబీజేపీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రూపంలో కొత్త త‌ల‌నొప్పి ఎదురైంది. ప‌సుపు బోర్డు పేరుతో రైతుల‌ను రెచ్చ‌గొట్టి…

రైతుభీమా తరహాలో.. కార్మిక బీమా

కార్మికుడి కార్డు రెన్యువల్ పదేళ్లకు పెంపు. లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు బీమా పెంపు. డిజిటల్ కార్డు రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహణ. క్యాంపు కార్యాలయంలో కార్మిక…

నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో దాదాపు 40 నుంచి 50 అంశాల పై చర్చ 

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. రాష్ట్ర కేబినెట్…

టీకాంగ్రెస్‌లో తుఫాన్‌.. కీల‌క ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి త‌న‌ను వేధిస్తున్నాడంటూ ఉత్త‌మ్ ప‌రేషాన్‌!

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టినుంచీ ఆయ‌న ఓ వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. సీనియ‌ర్ల‌ను, త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారిని టార్గెట్ చేయ‌డంతో టీకాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఒక‌రిపై…

మైనార్టీల‌కు ల‌క్ష‌సాయానికి వేళాయే.. ఈ రోజు నుంచే ద‌ర‌ఖాస్తులు షురూ

బీసీ, చేతివృత్తుల‌వారికి ఇచ్చిన‌ట్టే మైనార్టీల‌కు ల‌క్ష‌సాయం చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి ఈ నెల 23న తెలంగాణ స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీచేసింది.  ల‌క్ష…

Conduct more medical camps for flood victims: CM KCR tells officials

Chief Minister K Chandrashekhar Rao has instructed the officials to conduct more medical camps to prevent contagious diseases in the…