ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురస్కరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ…
వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, నగరంలో మెట్రో భారీ విస్తరణ వంటి అంశాల నేపథ్యంలో ఎక్కడికక్కడ సంబరాలు చేయాలని నిర్ణయం పార్టీ…
హైదరాబాద్: ప్లాజా వేదికగా 108, అమ్మఒడి.. మొత్తం 466 వాహనాలు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు కలిసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.…
ఇప్పటికే లుకలుకలు.. అంతర్గత విభేదాలు.. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న టీబీజేపీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రూపంలో కొత్త తలనొప్పి ఎదురైంది. పసుపు బోర్డు పేరుతో రైతులను రెచ్చగొట్టి…
కార్మికుడి కార్డు రెన్యువల్ పదేళ్లకు పెంపు. లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు బీమా పెంపు. డిజిటల్ కార్డు రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహణ. క్యాంపు కార్యాలయంలో కార్మిక…
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. రాష్ట్ర కేబినెట్…
బీసీ, చేతివృత్తులవారికి ఇచ్చినట్టే మైనార్టీలకు లక్షసాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించి ఈ నెల 23న తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. లక్ష…