mt_logo

నిరంతరంగా కొనసాగుతున్న బీసీ బంధు ఆర్థిక సాయం

–ప్రతి నెల నియోజకవర్గానికి 300 మందికి చొప్పున అందజేత నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ బీసీ కులవృత్తులలో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల…

తెలంగాణ గ‌ల్లీల్లో ఢిల్లీ పార్టీలు చుల‌క‌న‌.. ఖ‌ర్గే, అమిత్ షా మీటింగ్‌లు అట్ట‌ర్‌ఫ్లాప్‌.. నైరాశ్యంలో కాంగ్రెస్, బీజేపీ

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాలేదు.. నోటిఫికేష‌న్ ఇంకా రానే లేదు.. అయినా బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ గెలుపు గుర్రాల జాబితాను ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో…

నిన్న సిరిసిల్ల‌.. నేడు నిజామాబాద్‌.. ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న బీజేపీ నాయ‌కుల లీల‌లు!

బీజేపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అని  కాషాయ నాయ‌కులు చెప్పుకొంటారు. తామే ధ‌ర్మ ప‌రిర‌క్షకుల‌మ‌ని ఊద‌ర‌గొడుతుంటారు.  జై శ్రీరాం అంటూ రాముడి స‌త్య‌ప్ర‌వ‌ర్త‌న‌కు తాము బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌మ‌ని…

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ఎన్నికల నామినేషన్‌కు పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చిన ముఖరా(కే) గ్రామస్తులు

ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్‌కి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు సేకరించి విరాళంగా ఇచ్చారు ముఖరా(కే) గ్రామానికి చెందిన 100…

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.…

తెలంగాణ ఐటీ విజయ ప్రస్థానం – రూ. 2.41 లక్షల కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు

సీఎం కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దాదాపు 1500 ఐటీ, ఐ.టీ.ఈ.ఎస్ కంపెనీలకు నిలయంగా మారింది.…

రాముడిపై భ‌క్తి ఇదేనా? ఖ‌మ్మం దాకా వ‌చ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా భ‌ద్రాద్రి రాముడిని ద‌ర్శ‌నం చేసుకోరా?

పొద్దున లేస్తే.. ఎవ‌రైనా ఫోన్ చేస్తే..ఎవ‌రైనా ఎదురొస్తే బీజేపీ నేత‌లు మొద‌ట ఉచ్ఛ‌రించే ప‌దం జై శ్రీరాం. పార్టీ మీటింగ్‌లు.. ప్ర‌జా బ‌హిరంగ స‌భ‌ల్లో ఇదే నినాదం…

నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్న అమెరికా కంపెనీ ‘క్రిటికల్ రివర్’

ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు, ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో వున్న వివిధ కంపెనీల దిగ్గజాలను కలుస్తున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎన్నారై…

రైతుల ఆర్థిక ప్రగతికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగ పురోగతి అత్యంత అవసరం : మంత్రి కేటీఆర్

అమెరికాలోని చికాగో నగరంలో ఫుడ్ ఇన్నోవేషన్ అంశంపై సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చికాగో ఫుడ్ స్టాప్ సందర్శించిన మంత్రి కేటీఆర్ ఇదే మాదిరి… ఫుడ్ ప్రాసెసింగ్…

సిరిసిల్ల‌లో బీజేపీ నేతల‌ గుండాగిరీ.. అమాయ‌క మ‌హిళ ఇల్లు త‌నపేర రిజిస్ట్రేష‌న్‌.. బెదిరింపులు!

కాషాయ పార్టీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌ని చెప్పుకొంటారు. దేశం కోసం ధ‌ర్మం కోసం ప్రాణాలు ఇస్తామ‌ని బీరాలుపోతారు. త‌మ‌ది అన్యాయాల‌ను ఎదురించే పార్టీ అంటూ జ‌నాల్లో ఆద‌ర‌ణ…