mt_logo

హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం

హైదరాబాద్ భవిష్యత్తు కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కాళేశ్వరంకు 86 పైసలు కూడా కేంద్రం ఇవ్వలే..  ఎంపీ రవిచంద్ర కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా…

వీఆర్ఏల క్రమబద్దీకరణ దేశ చరిత్రలో నిలిచిపోతుంది 

గ్రామ సేవకులుగా ఉన్న వీఆర్ఏ లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపును ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికే…

MA&UD Minister KTR holds review meeting on Airport Metro project

Municipal Administration Minister Mr KT Rama Rao held a review meeting on the Airport Metro and other Metro expansion projects…

ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో సరికొత్త రికార్డు 

జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల…

కాళేశ్వ‌రంపై అబ‌ద్ధ‌పు లెక్క‌లు.. బ‌డా జుమ్లా పార్టీ అని మ‌రోసారి నిరూపించుకొన్న బీజేపీ!

బీజేపీ అంటే బ‌డా జుమ్లా పార్టీ. ఇదివ‌ర‌కే నిస్సిగ్గుగా కేసీఆర్ కిట్‌లో ఆరు వేలు మాయే అంటూ బొంకి ప‌రువు తీసుకొన్న‌ది. తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తున్న…

బీజేపీకి బీ టీం ఎవ‌రో తేలిపోయింది.. పార్ల‌మెంట్‌లో టీపీసీసీ చీఫ్ హేగ్డేవార్ జ‌పం.. ఆందోళ‌న‌లో హ‌స్తం!

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియ‌మించ‌డం ఆ పార్టీలో ఎవ‌రికీ ఇష్టం లేదు. ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని జూనియ‌ర్ల నుంచి సీనియ‌ర్ల దాకా అంతా వ్య‌తిరేకించారు. రేవంత్…

తెలంగాణ రాకముందు 60 యేండ్లలో 400 కాలేజీలు – ఇప్పుడు 1340 జూనియర్ కాలేజీలు

సిద్దిపేట : గర్ల్స్ కళాశాలలో ఆధునీకరణ చేసిన కళాశాల భవనం, సింథటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్ ప్లే గ్రౌండ్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. ఈ…

బీజేపీ నాయకులది నిస్సిగ్గు వ్యవహారం : మంత్రి హరీశ్ రావు 

బీజేపీ పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ…

రేవంత్ ది క్షుద్ర రాజకీయం : మంత్రి జగదీశ్ రెడ్డి 

రేవంత్ ది క్షుద్ర రాజకీయం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.  బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్…