mt_logo

ఇది కానుక కాదు.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే.. : ఎమ్మెల్సీ కవిత

ఇది కానుక కాదు… జేబులను గుల్ల చేసి దగా చేయడం సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే..  ఎల్పీజీ సిలిండర్ ధరల పై కల్వకుంట్ల …

అర్చకుల గౌర‌వ వేతనం రూ. 6 వేల నుంచి రూ. 10 వేల‌కు పెంచుతూ జీవో జారీ

అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు  జారీ  చేసినందుకు సీయం కేసీఆర్…

సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 29: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

అన్న‌దాత‌ల‌తో మోదీ స‌ర్కారు ఆట‌లు.. సాగునీటిపై ప‌న్నుకు కేంద్రం కుట్ర‌!

ధాన్యంతో గోదాములు నిండిపోయాయి. దేశంలో నాలుగేండ్ల‌కు స‌రిప‌డా ధాన్యం ఉన్న‌ది. రాష్ట్రాల‌నుంచి మేం ధాన్యాన్ని కొనం. రైతులు వ‌రిసాగుకాకుండా వేరే పంట‌లు పండించేలా రాష్ట్రాలు సూచ‌న‌లు జారీచేయాలి.…

తెలంగాణ‌లో చేతివృత్తుల‌కు ఉదారంగా రూ.లక్ష సాయం.. విశ్వ‌క‌ర్మ‌ల‌కు కేంద్రం అప్పుగా ఆర్థిక సాయం!

స‌మైక్య పాల‌న‌లో పాల‌కుల ప‌ట్టింపులేమితో కునారిళ్లిన కులవృత్తుల‌కు స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. స‌రికొత్త ప‌థ‌కాల‌తో వారి జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా, బీసీ, చేతివృత్తిదారుల‌కు…

వ్యవసాయంలో తెలంగాణ సాధించిన విజయాలను అయోవా గవర్నర్‌కు వివరించిన మంత్రి సింగిరెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్…

సాయి చంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారు: దాసోజు శ్రవణ్

ముఖ్యమంత్రి కేసీఆర్ సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా…

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు 30% వేతనాలు పెంపు

తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది. ఈ…

నిరంతరంగా కొనసాగుతున్న బీసీ బంధు ఆర్థిక సాయం

–ప్రతి నెల నియోజకవర్గానికి 300 మందికి చొప్పున అందజేత నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ బీసీ కులవృత్తులలో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల…

తెలంగాణ గ‌ల్లీల్లో ఢిల్లీ పార్టీలు చుల‌క‌న‌.. ఖ‌ర్గే, అమిత్ షా మీటింగ్‌లు అట్ట‌ర్‌ఫ్లాప్‌.. నైరాశ్యంలో కాంగ్రెస్, బీజేపీ

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాలేదు.. నోటిఫికేష‌న్ ఇంకా రానే లేదు.. అయినా బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ గెలుపు గుర్రాల జాబితాను ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో…