హైదరాబాద్, ఆగస్టు 29: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
ధాన్యంతో గోదాములు నిండిపోయాయి. దేశంలో నాలుగేండ్లకు సరిపడా ధాన్యం ఉన్నది. రాష్ట్రాలనుంచి మేం ధాన్యాన్ని కొనం. రైతులు వరిసాగుకాకుండా వేరే పంటలు పండించేలా రాష్ట్రాలు సూచనలు జారీచేయాలి.…
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్…
ముఖ్యమంత్రి కేసీఆర్ సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా…
–ప్రతి నెల నియోజకవర్గానికి 300 మందికి చొప్పున అందజేత నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ బీసీ కులవృత్తులలో అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల…
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు.. నోటిఫికేషన్ ఇంకా రానే లేదు.. అయినా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ గెలుపు గుర్రాల జాబితాను ప్రకటించారు. రాష్ట్రంలో…