mt_logo

నిరుపేద‌ల ఆత్మ‌గౌర‌వం డ‌బుల్‌.. ఒక్కొక్క కుటుంబానికి రూ.50 ల‌క్ష‌ల ఆస్తి ఇచ్చిన తెలంగాణ స‌ర్కార్‌!

స‌మైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కారు కూడా ఇండ్లు ఇచ్చింది.. కానీ.. అవి అగ్గిపెట్టె రూంలు.. క‌నీసం ఒక్క బెడ్ కూడా ప‌ట్ట‌ని గ‌దులు.. కూలిపోయే గోడ‌లు..వ‌ర్షం ప‌డితే…

ఆదినుంచీ అదే వివ‌క్షే.. పీఎం మిత్ర‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ద‌క్క‌ని ప్రాధాన్యం!

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై నాటినుంచీ కేంద్రం వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్న‌ది. విభ‌జ‌న హామీల్లో ఏ ఒక్క‌దాన్ని నెర‌వేర్చ‌కుండా మోసం చేస్తూనే ఉన్న‌ది. ప్ర‌పంచ‌మే…

హ‌స్తం అంటే ఢిల్లీకి గులాం.. అధిష్ఠానం వ‌ద్ద మోక‌రిల్ల‌డ‌మే వారి నైజం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఊదుగాల‌దు.. పీరిలేవ‌దు.. అన్న చందంగా త‌యారైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ స‌ర్కారును గ‌ద్దెదించి, తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్న ఆ…

‘No trees were removed for solar cycle track’, HMDA refutes allegations

Refuting allegations made by a NGO, the Hyderabad Metropolitan Development Authority (HMDA) has stated that no trees were removed for…

అమెరికా పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి సింగిరెడ్డి

తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి, విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో…

కొల్లూరులో 3500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి: తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ జరిగింది. జీహెచ్ఎంసీ  పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు, జిల్లా…

1700 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసిన మంత్రి తలసాని

బహదూర్‌పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ నుండి పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…

సిరిసిల్ల కాంగ్రెస్‌లో నాలుగు స్థంభాలాట..  పోటీ చేసేదెవ‌రో ఇంకా  తేల్చ‌ని హ‌స్తం.. తిర‌స్కరిస్తున్న జ‌నం!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌స్థాయిలోనే కాదు.. జిల్లాస్థాయిల్లో కూడా దిగ‌జారిపోతున్న‌ది. బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించుతాం.. మ‌హామ‌హుల‌ను ఓడిస్తామంటూ బీరాలు పోతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు…

దేశంలో గొరిల్లా గ్లాసులను తయారు చేసే తొలి ప్లాంట్‌కు కేంద్రం కానున్న తెలంగాణ

934 కోట్లతో తన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రఖ్యాత మెటీరియల్ సైన్స్ కంపెనీ కార్నింగ్ తన తయారీ ప్లాంట్ ద్వారా మొబైల్…

Telangana to host India’s first Gorilla Glass manufacturing facility by Corning Inc.

In a milestone moment for Telangana, Corning Inc. has chosen Telangana to set up their Gorilla Glass manufacturing facility, a…