mt_logo

చెత్త‌నుంచి కాసులు.. వ్య‌ర్థానికి తెలంగాణ మున్సిపల్‌ శాఖ కొత్త‌ర్థం

డీఆర్సీలతో లబ్ధి పొందుతున్న మహిళలు మున్సిపాలిటీలకు ఆదాయ వనరు ఏటా రూ.8.16 కోట్ల ఆదాయం చెత్తే క‌దా అని త‌క్కువ‌గా తీసిపారేయ‌లేదు. ఆ వ్య‌ర్థాల‌కు కొత్త‌ర్థం చెప్పి…

సింగ‌రేణి కార్మికుల‌కు బోనస్‌ బొనాంజా.. రూ.2,184 కోట్ల లాభాల్లో ద‌క్క‌నున్న వాటా!

రూ.700 కోట్ల వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ సింగ‌రేణి కార్మికులు, ఉద్యోగాల్లో హ‌ర్షం సింగ‌రేణి.. తెలంగాణ‌కే త‌ల‌మానికం. ఈ సంస్థ‌లో ఉద్యోగులు, కార్మికులు త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా…

ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి పాడె మోసిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, జూన్ 12: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పాడె మోసిన మంత్రి సత్యవతి రాథోడ్.. ములుగు జిల్లా మల్లంపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి…

కుసుమ జగదీష్ పిల్లల్ని అక్కున చేర్చుకొని.. బీఆర్ఎస్ జెండాను కప్పి కడసారి వీడ్కోలు పలికిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ ఉద్యమ నేత, ములుగు జెడ్పీచైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి…

ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయల్దేరిన మంత్రి కేటీఆర్ 

హైదరాబాద్, జూన్ 12: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు కేటీఆర్ గారు, పువ్వాడ…

మంత్రి హరీష్ రావు గారికి నేను పెద్ద  అభిమానిని : డైరెక్టర్ రాజమౌళి

రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు MNJ కేన్సర్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, వంటి విషయాల వ్యయం రెండేళ్ల పాటు తామే భరిస్తామని ముందుకు…

అంచనాలకు మించి విజయవంతమైన తెలంగాణా రన్

హైదరాబాద్, జూన్  12 :  తెలంగాణా రాష్ట్ర అవతరణ  దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన తెలంగాణా రన్ కు నగరంనుండి పెద్ద సంఖ్యలో యువత హాజరు…

నేడు కుసుమ జగదీష్ అంత్యక్రియలకు హాజరు కానున్న మంత్రి కేటీఆర్

ములుగు, జూన్ 12 : ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి హఠాన్మరణం మన ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీకి,…

బీఆర్ఎస్ లోకి భారీగా చేరిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కీలక నేతలు

హైదరాబాద్, జూన్ 11: 75 యేండ్ల స్వతంత్ర భారత దేశంలో కేంద్రంలోని పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యం గానే కొనసాగుతున్నదని, దశ దిశ లేని పరిపాలన…

తెలంగాణ నేడు దేశానికే దిక్సూచి : మంత్రి హరీష్ రావు

తెలంగాణ పై బీజేపీ ఢిల్లీలో అవార్డులు గల్లీలో విమర్శలు చేస్తారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  సంగారెడ్డి జిల్లా సుపరిపాలన దినోత్సవంలో…