mt_logo

ప్రభుత్వ హాస్టళ్ళలో కలుషిత ఆహారం.. ఇదేనా కాంగ్రెస్ తెస్తానన్న మార్పు: కేటీఆర్

మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు అని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆనాటి…

నిర్మల్ జిల్లా కేజీబీవీ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన హరీష్ రావు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మేల్యే హరీష్ రావు స్పందించారు. మొన్న భువనగిరి…

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…