mt_logo

ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్‌ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్

ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీ ఛార్జ్ అత్యంత దారుణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి…

జూన్ 1 నుండి 3 వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, జూన్…

Rs. 1,000 Cr paddy and rice scam by Congress in Telangana: KTR

KTR accused Congress Government for an alleged RS. 1,000 crore paddy lifting and rice procurement scam,  demanding the Chief Minister…

Medigadda barrage is safe, declares experts

The Medigadda Barrage, part of the Kaleshwaram project, is confirmed to be safe except for the seventh block. On the…

బీఆర్ఎస్ హయాంలో 1.93 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం: కేటీఆర్

గత పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఉద్యోగాల కల్పనపై తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా…

మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాలి: హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా…

Congress witch-hunting social media activists and BRS cadre with false cases

Not even six months into office in Telangana, the Congress party is witch-hunting social media activists in the state and…

KTR accuses minister Jupally of introducing factionalism in Kollapur

Bharat Rashtra Samithi Working President KT Rama Rao (KTR) accused the Congress party of fostering a culture of political murders…

కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది.. వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది: కేటీఆర్

జూన్ 2, 2024 నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవ్వనున్న సందర్భంగా.. గత పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ఎక్స్‌లో పోస్ట్…

ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజం: కేటీఆర్

సన్న వడ్లకు మాత్రమే రూ. 500 ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగా,…