mt_logo

జీవో 46: ఈ ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటే: బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి

ఈ ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పిన ఒక్కటే అని విమర్శిస్తూ.. జీవో 46కు సంబంధించిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి సెక్రటేరియట్ గోడకు అంటించారు.…

నీట్ పరీక్షను రద్దు చేయాలి.. రాజ్ భవన్‌ను ముట్టడించిన బీఆర్ఎస్వీ శ్రేణులు

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ కార్యకర్తలు రాజ్ భవన్‌ను ముట్టడి చేశారు..…

ఆరు నెలల కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన హరీష్ రావు

గ్రూప్స్ ఉద్యోగాలు, నీట్ పరీక్ష, పెండింగ్ జీతాలు, పింఛన్లపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్…

KTR writes open letter to union govt on NEET exam fiasco

BRS Working President KTR has criticized the handling of the NEET exam, stating that the confusion surrounding the examination has…

నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్…

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు.. 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధినేత,…

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్…

గ్రూప్స్ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరం: హరీష్ రావు

నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3…

చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్

తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని ఏడు…

నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయి.. కేంద్రం విచారణ చేపట్టాలి: కేటీఆర్ డిమాండ్

నీట్ (NEET) ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయని ఎక్స్ వేదికగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హై లెవల్ ఎక్స్‌పర్ట్ కమిటీ ద్వారా విచారణ…