mt_logo

రేవంత్ అండతో చెలరేగిపోతున్న రియల్ ఎస్టేట్ మాఫియా: బీఆర్ఎస్

కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అండతో రియల్ ఎస్టేట్ మాఫియా చెలరేగిపోతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. బఫర్ జోన్‌లలోనూ యథేచ్ఛగా పర్మిషన్లు.. చెరువులు చెరబట్టి మరీ…

జీవో 46 అభ్యర్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.. లేకుంటే ప్రభుత్వాన్ని వదలం: కేటీఆర్

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా జీవో నంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని…

KTR slams Revanth Reddy over Sunkishala incident

In a scathing attack on CM Revanth Reddy, BRS working president KT Rama Rao (KTR) held the municipal department headed…

భూములు ఇవ్వాలని సీఎం మమ్మల్ని బెదిరిస్తున్నాడు: కేటీఆర్‌తో కొడంగల్ రైతులు

సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి రైతులు ఆవేదన వ్యక్తం…

బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు: నిరంజన్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి…

Flurry of complaints on crop loan waiver; BRS helpline alone receives 45k complaints

Telangana farmers are increasingly worried regarding the implementation of congress government’s much-touted crop loan waiver. In desperation, many are flocking…

Congress govt’s inefficiency delays water supply from Sunkishala project 

Revanth Reddy government’s inefficiency and hasty decision to expedite the Sunkishala project’s minor pending works resulted in significant financial losses…

రేవంత్ చేతగానితనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగింది: కేటీఆర్

సుంకిశాలలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని.. అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగింది అని బీఆర్ఎస్…

మార్పు, మార్పు అంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది: రాకేష్ రెడ్డి

మార్పు, మార్పు అంటూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ..…

గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది: హరీష్ రావు

గ్రామ పంచాయితీల విషయంలో మంత్రి ధనసరి అనసూయ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్…