షాద్నగర్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సీఎంకేసీఆర్ 2014 లో, 2018 లో సింగిల్గానే ఎన్నికలు వెళ్ళారని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా…
రాబోయే రోజులన్నీ ప్రాంతీయ పార్టీల యుగం రాబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మం ప్రజా ఆశీర్వాదసభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం.…
కేంద్ర ప్రభుత్వం వద్ద అప్పులు తెచ్చి 40 ఏండ్లు తిరిగి చెల్లించని దద్దమ్మ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత.. సీఎం కొత్తగూడెం ప్రజా…
కాంగ్రేసోళ్లని నమ్మితే వైకుంఠం ఆటలో పెద్దపామును మింగినట్లైతదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు…