రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నదని. రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే…
వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్…
నిజామాబాద్: సీఎం కేసీఆర్ 2001 లో ఇచ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకున్నారని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గురువారం…
గత నెల జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థ పైన పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్…
రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు,…
మంత్రి కేటీ రామారావు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ యొక్క వార్షిక నివేదిక 2022-23 మరియు అర్బన్ తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పదేళ్ల (2014-2023) నివేదికను బుధవారం…
హైదరాబాద్ నానక్రాంగూడలో సెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఆఫీస్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్ ఓరియెంటెడ్ డిజైన్స్ ద్వారా…
ట్యాలెంట్ ఉన్న పిల్లలకు తెలంగాణాలో కొరతలేదని, ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉంది, రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ఎదిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో…